ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వెస్ట్ మారేడ్పల్లిలోని బాలికల