మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు
భయంతోనే, ప్రలోభాలకు లొంగిపోయో లేదా మరే కారణం వల్లో అవతలివారికి లొంగిపోకూడదని రాజకీయాల్లో విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా సరే విశ్వసనీయత ఉండాలంటూ జగన్ వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఈ
వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా, నా రాజీనామాను ధన్ఖడ్ ఆమోదించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా లండన్లో ఉన్న జగన్తో ఫోన్లో మట్లాడా.. అన్నీ వివరించా జగన్తోన్ మాట్లాడిన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానే తప్ప చంద్రబాబు గారి కుటుంబంతో