telugu navyamedia

విజన్-2047

తిరుపతిలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌ గా ప్రారంభించారు

navyamedia
ఆంధ్రప్రదేశ్లో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటైంది. తిరుపతిలో వేయి కోట్ల రూపాయలతో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది.

చంద్రబాబు అధ్యక్షతన 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం

navyamedia
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై సచివాలయంలో పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్