telugu navyamedia

విజన్-2047

నేడు రాష్ట్ర సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఆరో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.

తిరుపతిలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌ గా ప్రారంభించారు

navyamedia
ఆంధ్రప్రదేశ్లో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటైంది. తిరుపతిలో వేయి కోట్ల రూపాయలతో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది.

చంద్రబాబు అధ్యక్షతన 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం

navyamedia
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై సచివాలయంలో పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్