telugu navyamedia

రామ్మోహన్ నాయుడు

అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం వెల్లడించిన మంత్రి రామ్మోహన్ నాయుడు

navyamedia
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు.

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపట్టాం: రామ్మోహన్‌ నాయుడు

navyamedia
గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను

గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం ఘోర ప్రమాదం కు గురైంది

navyamedia
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం, జూన్ 12, 2025న మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీ ప్రకటన

navyamedia
కేంద్రం ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై నేడు అధికారికంగా ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. విశాఖ

కేంద్రమంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురు ప్రమాణం చేశారు

navyamedia
మోడీ టీంలో కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు ఐదుగురికి అవకాశం దక్కింది. రెండు క్యాబినెట్ మంత్రులు, మూడు సహాయ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు,