ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పది మంది మావోయిస్టులలో ఒక మహిళ సహా ముగ్గురు తెలంగాణకు చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా
విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా ఎదుట సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ (ఎస్బీటీడీవీసీ), దండకారణ్య స్పెషల్