ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు బొత్స సత్యనారాయణ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఆయన విజయనగరం జిల్లా
పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్సీపీ స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. 14 ఏళ్ల వైయస్సార్సీపీ ప్రయాణంలో మొదటి
కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా వీసీల నియామకం చేపట్టామని, బెదిరించారనే పదం ఎక్కడుందో చూపించాలని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సవాల్ చేశారు. వీసీల రాజీనామా అంశంలో
గత ఐదేళ్లలో YSRCP ప్రభుత్వం బాగా పనిచేసి ఎన్నికల్లో ఓడిపోయిందని పదవీ విరమణ చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం విజయనగరం లో ఏర్పాటు
రాష్ట్రంలోని 1,100 మంది పాఠశాల ఉపాధ్యాయులు/హెడ్ ల బదిలీలను AP ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ (పాఠశాల విద్యాశాఖ) ప్రవీణ్ ప్రకాశ్ గురువారం మెమో
ఏపీలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఇవాళ