ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (14 ఫిబ్రవరి 2026) నాడు అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: మొత్తం వ్యయం: రూ. 3,32,205
భారతదేశ సంస్కరణల వ్యక్తీకరణను ముందుకు నడిపించే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, యువశక్తి ఆధారిత బడ్జెట్ను సమర్పించినందుకు గౌరవనీయ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్కు అభినందనలు. మూడు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శనివారం చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అయ్యారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి ఆయన అసెంబ్లీకి హాజరు అయ్యారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ తదితర శాఖల అధికారులతో ముఖ్యమంత్రి గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. గత ఏడాది రాష్ట్రంలో వచ్చిన ఆదాయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన