telugu navyamedia

పులివెందుల

పీపీపీ విధానంలో ఏపీలోని మెడికల్ కాలేజీలను నిర్మిస్తే, తన అవినీతి బయటపడుతోందని జగన్ భయపడుతున్నారు: ఎంపీ సి ఎం రమేశ్

navyamedia
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనకాపల్లి ఎంపీ రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు, అవినీతి బయటపడతాయనే భయంతో ఏపీ అసెంబ్లీకి

పులివెందుల నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించే నేత జగన్ సభలోనే కనిపించకపోతే, తన పదవికి రాజీనామా చేయడం సముచితం: తులసిరెడ్డి

navyamedia
సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు గైర్హాజరు

జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే, పులివెందులకు ఉప ఎన్నిక ఖాయం: రఘురామకృష్ణరాజు

navyamedia
ప్రతిపక్ష హోదా దక్కలేదనే కారణంతో వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.

పులివెందుల లో 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశాము: నారా చంద్రబాబు నాయుడు

navyamedia
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ

పులివెందుల ప్రజలు భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు: నందమూరి బాలకృష్ణ

navyamedia
పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. గతంలో పులివెందులలో ఎన్నికలు అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పారు. పులివెందుల

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం

navyamedia
ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదయింది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక లో నేడు రెండు చోట్ల రీపోలింగ్

navyamedia
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జడ్పీటీసీ ఎన్నికలో భాగంగా భారీ బందోబస్తు, ఎన్నో గొడవలు, అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. ఎట్టకేలకు పలు ఉద్రిక్తల మధ్య

తిరిగి వెల్లువెత్తిన సెటిల్‌మెంట్ రాజకీయాలు: పులివెందుల పోలీసుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్

navyamedia
పులివెందులలో వైసీపీ పోలీసులు అంటూ ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పులివెందుల పోలీసుల తీరుపై సీఎం సీరియస్‌ అయ్యారు.మాజీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ లో YSRCP అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు.

navyamedia
“ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి” పై అధికార వ్యతిరేక తరంగం ఎంత బలంగా ఉంది, ఆయన మంత్రివర్గం సీట్లు తప్ప మిగతావన్నీ ఓడిపోయాయనే వాస్తవాన్ని బట్టి

పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారం శాసనసభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశారు. పులివెందుల ప్రజలకు వైఎస్ జగన్

జగన్ గురువారం పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

navyamedia
వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (25/04/2024)ఉదయం 11.25 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.