telugu navyamedia

పవన్ కల్యాణ్

అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువపత్రాన్ని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి అరుదైన గౌరవం లభించింది. ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)

ధర్మ రక్షణే లక్ష్యం – తమిళనాడులో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

navyamedia
ఎక్కడ ధర్మం దారి తప్పి­తే అక్క­డే పో­రా­టం ఉం­టుం­ద­ని ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ అన్నా­రు. కా­వా­ల­నే ఉత్త­రా­ది­తో పో­లు­స్తూ సమ­స్య­ను పక్క­దా­రి పట్టిం­చ­డ­మే కాదు..

అమరావతిలో నేడు “సుపరిపాలనలో తొలి అడుగు’ కూటమి ప్రభుత్వం బహిరంగ సభ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఈ నెల 12వ తేదీతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో నేడు బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం

తమిళనాడులోని మధురైలో మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్న పవన్ కల్యాణ్

navyamedia
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్నరు. మధురైలో పవన్ కల్యాణ్‌కు తొలుత అక్కడి బీజేపీ

నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారు: చంద్రబాబు

navyamedia
యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శనివారం

యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోదీ: పవన్ కల్యాణ్‌

navyamedia
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం

సినిమాల్లో చెప్పే డైలాగులు నిజ జీవితంలో అమలుచేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదు: పవన్‌ కల్యాణ్‌

navyamedia
రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించేవారిని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. అటువంటి వారిని ప్రజలు నిశితంగా గమనించాలని, అసాంఘిక శక్తుల

నేడు విశాఖపట్నం రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. రేపు విశాఖలోని ఆర్కే బీచ్‌లో జరగనున్న యోగా కార్యక్రమంలో ఆయన

‘సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో జూన్ 12న అమరావతిలో బహిరంగ సభ

navyamedia
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 12న అమరావతిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ‘సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో జూన్ 12న రాష్ట్ర

పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు: పవన్ కల్యాణ్

navyamedia
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త తెలిపారు. పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు

పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రీషియన్లకు రక్షణ పరికరాలను అందచేసిన పవన్ కల్యాణ్

navyamedia
పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న ఎలక్ట్రీషియన్లు  పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను, టూల్ కిట్లను అందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ

పర్యావరణ పరిరక్షణకు అంకితమైన కుమెర అంకారావు గారి నిబద్ధత ప్రశంసనీయం: పవన్ కల్యాణ్

navyamedia
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా