telugu navyamedia

నిర్మలా సీతారామన్

అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద డేటా సెంటర్ ఎంఓయుపై నేడు ఢిల్లీలో సంతకాలు చేయనున్నారు

navyamedia
విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించి నేడు ఢిల్లీలో ఎంఓయుపై సంతకాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో జీఎస్టీ 2.0 సంస్కరణలను స్వాగతిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది

navyamedia
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే

నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేయనున్నారు

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. తన పర్యటన సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్,

కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ

navyamedia
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని

పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబునాయుడును ఆహ్వానించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు

navyamedia
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం తర్వాత కలిశారు. నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి

పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ బండి సంజయ్

navyamedia
కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది అని

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్సకు మారాం: చంద్రబాబు

navyamedia
దావోస్ నుంచి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు, అక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం ఉండవల్లి చేరుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్,

నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖుల తో భేటీ కానున్న చంద్రబాబు

navyamedia
దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్దరాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   బిజీబిజీగా గడపనున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులతో ముఖ్యమంత్రి వరస

లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంల పై జీఎస్టీని తొలగించండి: నిర్మలా సీతారామన్ కు నితిన్ గడ్కరీ లేఖ.

navyamedia
లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీ ని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా  సీతారామన్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ

తొలిరోజు బడ్జెట్ సమావేశాలకు సైకిల్ పై పార్లమెంట్ కి చేరుకున్న కలిశెట్టి

Navya Media
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవ నిర్మలా సీతారామన్ గారిచే 7వ సారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ సమావేశాలకు గాను సైకిల్ పై పార్లమెంటుకు చేరుకున్న

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి

navyamedia
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా మూడోసారి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మోదీకి విరించనున్నారు ఈ సందర్భంగా