telugu navyamedia

నారా చంద్రబాబు నాయుడు

నేడు కృష్ణా, గుంటూరు మరియు పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. పర్యాటకం, సాంకేతికత, పారిశ్రామిక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ

నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారు: చంద్రబాబు

navyamedia
యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శనివారం

ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి ముఖ్య నగరాల లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గట్టి చర్యలు చేపట్టాలని

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖ లో పర్యటించనున్నారు

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.40 గంటలకు విశాఖ చేరుకుంటారు.

నేడు ఢిల్లీ పర్యటన లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన లో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో జరగనున్న సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్లో

నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.25 గంటలకు ముఖ్యమంత్రి కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు

జన్మదిన శుభాకాంక్షల కోసం కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

navyamedia
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు

రేపు హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు చాయాపురంలో పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

navyamedia
రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో

ఏపీలో పర్యటించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన బెజవాడకు

29 వ తేదీ ఉదయం 9 గంటలకు తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

navyamedia
తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 29-03-2025 వ తేదీ ఉదయం 9 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు మరియు

పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబునాయుడును ఆహ్వానించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు

navyamedia
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం తర్వాత కలిశారు. నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగు “ప్రజావేదిక” కార్యక్రమం షెడ్యూల్ విడుదల

navyamedia
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజావేదిక” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్  విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా