ఏపీలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. విశాఖపట్నం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతి వంటి అంశాలపై ఉత్తమ చిత్రంగా అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన విజయవాడలో డిప్యూటీ సీఎం, తన సోదరుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ
జనసేన ఉపాధ్యక్షుడు నాగబాబును మర్యాదపూర్వకంగా KS రామారావు గారు కలవటం జరిగింది. NDA కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియచేసారు. నాగబాబును
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్లీన్స్వీప్ చేసింది. తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధించింది.
ఏప్రిల్ 27న పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ పర్యటన. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ