telugu navyamedia

నరేంద్ర మోదీ

నేడు ఢిల్లీ లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

navyamedia
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు (శనివారం) ప్రగతి మైదానం భారత్ మండపంలో జరిగే

ప్రధాని మోదీ నాయకత్వ పటిమకు సెల్యూట్: ముకేశ్ అంబానీ

navyamedia
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ దక్షతను, భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలను కొనియాడారు. ముఖ్యంగా, ‘ఆపరేషన్ సిందూర్’ విజయం

సిందూరం తుపాకీ మందుగా మారితే ఏం జరుగుతుందో శత్రువులకు చూపించాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
పహల్గామ్‌ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. రాజస్థాన్‌ లోని బికనీర్లో గురువారం జరిగిన బహిరంగ సభలో

నేడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను వర్చువల్ గా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు

navyamedia
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను

నీరజ్ చోప్రా కు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. నీరజ్ తన

జూలై 10న హంద్రీనీవా నీరు విడుదల: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
జూలై 10న హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఫేజ్ – 1, 2 కింద

చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి: పవన్ కళ్యాణ్

navyamedia
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . భారతదేశ సమగ్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నించి, పహల్గాంలో 26 మంది సామాన్యులను బలిగొంటూ

మోదీ నేతృత్వంలో భారత్ సగర్వంగా తలెత్తుకుంది: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

navyamedia
ఆపరేషన్ సిందూర్’తో చరిత్ర సృష్టించాం, పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం, శత్రువుకు తగిన బుద్ధి చెప్పాం అని తెలిపారు. దేశ భద్రతకు హాని కలిగిస్తే సహించేది లేదు

వంద పాకిస్థాన్ లకు సమాధానం చెప్పే ఒక్క మిస్సైల్ మన దగ్గర ఉంది: లోకేశ్

navyamedia
పహల్గామ్ ఉగ్ర దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఆపరేషన్ తో పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇందులో

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ

navyamedia
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించి

పాకిస్థాన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీకి మద్దతు ఇస్తా ము: రేవంత్ రెడ్డి

navyamedia
ఉగ్రవాదంపై పోరులో యావత్ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా ఉంటుందని, పాకిస్థాన్‌ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీకి మద్దతు ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్