telugu navyamedia

నరేంద్ర మోదీ

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ప్రపంచం నేడు అనేక సంఘర్షణలు, అశాంతి, అస్థిరతతో సతమతమవుతున్న తరుణంలో యోగా శాంతి మార్గాన్ని నిర్దేశిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో ఈ ఉదయం జరిగిన

నేడు విశాఖపట్నం రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. రేపు విశాఖలోని ఆర్కే బీచ్‌లో జరగనున్న యోగా కార్యక్రమంలో ఆయన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను

గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం ఘోర ప్రమాదం కు గురైంది

navyamedia
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం, జూన్ 12, 2025న మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171

పాక్ సైన్యం ప్రజల నివాసాలపై జరిపిన దాడుల నుంచి కోలుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించింది

navyamedia
జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనను వెంటనే అమలు పరుస్తూ 2060 ఇళ్లకు సంబంధించి రూ.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లంచ్ మీటింగ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. లంచ్ మీటింగ్ లో వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన

జూన్ 21న యోగా దినోత్స‌వాన్ని అంద‌రం క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుందాం: చిరంజీవి

navyamedia
మెగాస్టార్ చిరంజీవి యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా తన అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యోగాను ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన గిఫ్ట్ గా ఆయ‌న పేర్కొన్నారు.

నేడు జమ్మూకశ్మీర్ లోని చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే

సీఐఐ వార్షిక సమ్మేళనంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు

navyamedia
దావోస్‌లో ఏటా పారిశ్రామిక వేత్తల సదస్సు జరుగుతుంది దావోస్ వెళ్లవద్దని కొందరు సూచించారు దావోస్ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు వస్తారని చెప్పారు. ప్రముఖులతో సంబంధాల దృష్ట్యా పేదలు

స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు

navyamedia
విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధాన

భారతదేశం నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్ కల్యాణ్

navyamedia
భారతదేశం ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. నీతిఆయోగ్ ప్రకారం, భారతదేశ జీడీపీ ప్రస్తుతం 4.18 ట్రిలియన్కు

ప్రతి రాష్ట్రం లో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయాలి: ప్రధాని మోదీ

navyamedia
మీమీ రాష్ట్రాల్లో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రాల్లో పర్యాటక కేంద్రాన్ని