భారత ప్రధాని నరేంద్రమోదీ తన దేశ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను మొదటగా పరిగణిస్తారని, విదేశీ ఒత్తిడికి లొంగరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు .
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఈ పనులను ప్రారంభించడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు సీఎం
శ్రీ నరేంద్రమోదీ చంద్రబాబు నాయుడు పవన్కళ్యాణ్ లకు ట్వీట్ ల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి “ఎన్నికల్లో నరేంద్రమోదీ గారు వరుసగా మూడోసారి అద్భుత విజయం. NDA
బుద్ధభగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ తమతమ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.