telugu navyamedia

తెలుగుదేశం పార్టీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పిఠాపురం వర్మ తీవ్ర ఆగ్రహం

navyamedia
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల తో చంద్రబాబు నాయుడుసమీక్షా సమావేశం

navyamedia
తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జరుగుతున్న తప్పుడు

జగన్‌ పాలనను తీవ్రంగా విమర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు – సుపరిపాలనకు కట్టుబడి ఉన్న తెలుగుదేశం

navyamedia
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై  ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించి

జగన్ మద్యం స్కాంలో రూ.3500 కోట్లు దోచేశాడు – రికవరీకి చర్యలు తీసుకోవాలని యనమల డిమాండ్

navyamedia
 ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి

ఎన్నికల సంస్కరణలపై కీలక సూచనలు చేసిన టీడీపీ – ఈసీకి లేఖ, ఓటర్ల జాబితాలో పారదర్శకతకు పిలుపు

navyamedia
కేంద్ర ఎన్నికల సంఘం  తీసుకువస్తున్న సంస్కరణలపై పలు కీలకమైన సూచనలని తెలుగుదేశం పార్టీ చేసింది. ఈసీతో ఇవాళ(మంగళవారం) ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలో భేటీ అయింది.

గోవా గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు

navyamedia
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ

జగన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి ముగ్గురు వ్యక్తుల మృతికి కారకుడయ్యాడు: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

navyamedia
వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తుల మృతికి కారకుడయ్యారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి,

పరామర్శ పేరుతో రౌడీయిజం చేస్తానంటే నోరు మూయిస్తా: సీఎం చంద్రబాబు

navyamedia
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ పొదిలి టూర్‌ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ విపక్షానికి

ఎన్టీఆర్ జిల్లాలో ని కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది

navyamedia
ఎన్టీఆర్ జిల్లాలో మరో మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. చైర్మన్‌‌గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన

రాయలసీమ గర్జన మహానాడు: కడప నుంచే మార్పు సంకెతం – సీఎం చంద్రబాబు ప్రజా శక్తికి కొత్త దిక్సూచి

navyamedia
మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం : రాయలసీమ గర్జన.. రాష్ట్రమంతా మార్మోగాలి – జన సముద్రంతో కడప నిండిపోయింది – కడప తెలుగుదేశం పార్టీ అడ్డా –

పసుపు గర్జన కడప నుంచి – యువనేత యువశక్తి సందేశం

navyamedia
వైసిపి విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారు, ఒక్క కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర

“రెడ్ బుక్ హెచ్చరిక: మహానాడులో లోకేశ్ ఘాటు ప్రసంగం – వైసీపీ విధ్వంసాన్ని ఎండగట్టు, తిరిగి అభివృద్ధికి హామీ”

navyamedia
మహానాడులో మంత్రి నారా లోకేష్ ప్రసంగం : పార్టీ లేకుండా చేస్తామన్న వారు.. అడ్రస్ లేకుండా పోయారు – తప్పు చేయకున్నా చంద్రబాబును జైలులో పెట్టారు –