శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. అటవీ సిబ్బందితో ఎమ్మెల్యే వాగ్వాదం, వారిపై దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు చట్టం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు అనుసరించిన వైఖరిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు, ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు, అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో
తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా జనసేనాని పోస్ట్
47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ
కొల్లేరు సమస్య జటిలం కావడానికి రాజకీయాలే కారణం. ఆపరేషన్ కొల్లేరు పేరుతో నాటి వైఎస్ ప్రభుత్వం చెరువుల గట్లు పేల్చేసింది. 2006లో నాటు బాంబులతో కొల్లేరులోని చెరువుల
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం లో ఆదివారం తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో