తమిళనాడులో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం చెన్నైలో ఏకంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకి బయలుదేరి
‘దేవర’ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్న అందాల నటి జాన్వీ కపూర్ తన తల్లి దివంగత నటి శ్రీదేవి పట్ల తనకున్న ప్రేమను, ఆరాధనను తెలియజేస్తూనే ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఏకపక్షంగా ఓడించి కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది.
పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 17వ సీజన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ తో చెన్నైలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో నేడు జరిగే క్వాలిఫయర్ మ్యాచ్ 2లో నిరాశపరిచిన సన్రైజర్స్ ఆత్మవిశ్వాసంతో కూడిన రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం.. కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడైన తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతి రామయ్యతో శుక్రవారం