సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు
రాష్ట్రంలో 1,04,396 చెట్లు నరికివేత. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన 769.66 హెకార్ల అటవీ ప్రాంతం. రాష్ట్రంలో తగ్గిన చెట్ల వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని).
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్, స్విట్జర్లాండ్ పర్యటనల అనంతరం శనివారం తెల్లవారుజామున రాష్ట్రానికి చేరుకున్నారు. భార్య భారతి, కుమార్తెలు హర్ష, వర్షలతో కలిసి
గుంటూరు రైల్వే డివిజన్ శ్యామలానగర్లో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 312ను అత్యవసర మరమ్మతుల నిమిత్తం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ముగింపు తేదీలు: ప్రారంభం:
తమ సుదీర్ఘ ప్రస్థానంలో వ్యక్తులు చేసిన సేవలకు, సాధించిన విజయాలకు గుర్తింపుగా వారిని బిరుదులతో , సత్కారాలతో గౌరవించడం సమాజ బాధ్యత . ప్రఖ్యాత నటులు, నిర్మాత,