రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని, కార్యాచరణపై ప్రతి జిల్లాల్లో సమావేశం ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తల
కాంగ్రెస్ పార్టీ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..
తెలంగాణ సీఎం పదవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు రేవంత్రెడ్డే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లు మళ్లీ
కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారు కాబట్టే ఈ రోజు
బనకచర్ల ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శించారు. రేవంత్రెడ్డి 18 నెలల పాలన
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోను,
స్వాతంత్య్ర పోరాటయోధుడు, నవ భారత నిర్మాత, దేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
లోక్సభ ఎన్నికల్లోనూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించినందుకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే మళ్లీ పుంజుకుంటుంది. విభజన తర్వాత, ఓటర్లు వరుసగా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, వైఎస్ షర్మిల
గురువారం హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సమక్షంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర