హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్
హుస్సేన్సాగర్, పీవీఎన్ఆర్ మార్గ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో మరింతగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కెటి రామారావు అన్నారు. ఇందిరాపార్కు వద్ద మాజీ హోంమంత్రి