telugu navyamedia

ఆపరేషన్ సిందూర్

ఆపరేషన్ సిందూర్ విజయవంతం – పాక్ ఉగ్ర శివిరాలపై ఖచ్చితమైన దాడులు: భారత రక్షణశాఖ”

navyamedia
భారత రక్షణశాఖ అధికారుల ప్రెస్‍మీట్ – ఆపరేషన్ సిందూర్‍ పై వివరాలు వెల్లడిస్తున్న త్రివిధ దళాలు – POKలో భారత్ ఆపరేషన్ విజయవంతమైంది – భారత వైమానిక

ఆపరేషన్ సిందూర్’: అద్భుతమైన సైకత శిల్పరూపం

Navya Media
‘ఆపరేషన్ సిందూర్’లో భారత విజయాన్ని ప్రతిబింబించేలా ఒడిశా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత శిల్పం రూపొందించారు. పూరీ బీచ్పి 6 అడుగుల ఈ శిల్పంలో భారతమాత

“ఆపరేషన్ సిందూర్ హెచ్చరిక: పాక్ తగ్గకపోతే తీవ్ర పరిణామాలు”

navyamedia
చివరిదాకా వెళ్లేందుకు సిద్ధమంటున్న భారత్ – అన్నిటికీ సిద్దంగానే ఉన్నామన్న భారత్ దళాలు – పాక్ తగ్గకపోతే ఏం జరగాలో అదే జరుగుతుందంటున్న భారత్ – పాక్

చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి: పవన్ కళ్యాణ్

navyamedia
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . భారతదేశ సమగ్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నించి, పహల్గాంలో 26 మంది సామాన్యులను బలిగొంటూ

మోదీ నేతృత్వంలో భారత్ సగర్వంగా తలెత్తుకుంది: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

navyamedia
ఆపరేషన్ సిందూర్’తో చరిత్ర సృష్టించాం, పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం, శత్రువుకు తగిన బుద్ధి చెప్పాం అని తెలిపారు. దేశ భద్రతకు హాని కలిగిస్తే సహించేది లేదు

ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టిపెట్టాలి: చంద్రబాబు నాయుడు

navyamedia
ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్‌ పై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు

‘ఆపరేషన్ సిందూర్’ దాడుల పై మీడియా సమావేశంలో తొలిసారి ఇద్దరు మహిళా సైనికాధికారులు పాల్గొన్నారు

navyamedia
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులకు సంబంధించిన అధికారిక మీడియా సమావేశంలో ఇద్దరు మహిళా సైనికాధికారులు పాల్గొని వివరాలు వెల్లడించడం భారత సైనిక చరిత్రలోనే ఒక

ఆపరేషన్ సిందూర్ దాడులలో మసూద్ అజార్ కుటుంబం లో 14 మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు

navyamedia
మసూద్ అజార్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్ పై దాడులు నిర్వహించగా 90 మంది

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత దాడులు

navyamedia
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్‌ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై