ఆంధ్ర ప్రదేశ్ ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఆర్థికంగా పటిష్ఠమైన పునాదులపై పయనిస్తోంది. 2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడం
ఖరీఫ్ పంటలకు అవసరమైన ఎరువులు దొరకవనే అపోహలు వద్దని, కొరత ఉందనే దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు కోరారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, అవసరం
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం (31-05-2025) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం,
రాష్ట్రంలో ఏనుగుల గుంపులు పంట పొలాలు ధ్వంసం చేయడం, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ సమస్యల నివారణకు కుంకీ ఏనుగులు అవసరం. కర్ణాటక
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందళగోళం చోటుచేసుకుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. స్పీకర్
ప్రజాస్వామ్యంలో బాధ్యత గుర్తెరిగి పనిచేయాల్సిందే, ఉన్మాద, రాక్షస పాలన నుంచి బయటికొచ్చాం. ప్రజలంతా స్వాతంత్ర్యం వచ్చిందని హాయిగా ఉన్నారు. రాష్ట్రంలో కరవు అనే మాట వినపడకూడదు, భూమినే
*సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న వార్తలలో నిజం లేదు.. *ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి ఎన్ . చంద్ర బాబు నాయుడు నేడు స్పష్టం