telugu navyamedia

ఆంధ్ర ప్రదేశ్

సెప్టెంబర్ 2025 జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఆర్థికంగా పటిష్ఠమైన పునాదులపై పయనిస్తోంది. 2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడం

ఆంధ్రరాష్ట్రంలో ఖరీఫ్‌ పంటలకు ఎరువుల కొరత ఉందనే దుష్ప్రచారాన్ని రైతులు నమ్మవద్దు: వ్యవసాయశాఖ డైరెక్టర్‌

navyamedia
ఖరీఫ్‌ పంటలకు అవసరమైన ఎరువులు దొరకవనే అపోహలు వద్దని, కొరత ఉందనే దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు కోరారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, అవసరం

రానున్న మూడు రోజులు ఏపీ లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది: వాతావరణ శాఖ

navyamedia
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం (31-05-2025) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం,

నేడు కర్ణాటక నుండి ఆంధ్ర ప్రదేశ్ కు కుంకీ ఏనుగులు రానున్నాయి

navyamedia
రాష్ట్రంలో ఏనుగుల గుంపులు పంట పొలాలు ధ్వంసం చేయడం, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ సమస్యల నివారణకు కుంకీ ఏనుగులు అవసరం. కర్ణాటక

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నుండి వాక్ అవుట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు

navyamedia
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందళగోళం చోటుచేసుకుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. స్పీకర్

ముగ్గురు ఐపీఎస్ అధికారులకు 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది

navyamedia
అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్

విశాఖపట్నం కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోమంత్రి అనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసు, విష్ణుకుమార్ రాజు…!

Navya Media
హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్, 92 మంది పిల్లల ఉన్నారు 82 మందికి అస్వస్థత… 3 చనిపోయారు… కెజిహెచ్ లో 14 మంది చికిత్స పొందుతున్నారు…

సోమశిలలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి..

Navya Media
ప్రజాస్వామ్యంలో బాధ్యత గుర్తెరిగి పనిచేయాల్సిందే, ఉన్మాద, రాక్షస పాలన నుంచి బయటికొచ్చాం. ప్రజలంతా స్వాతంత్ర్యం వచ్చిందని హాయిగా ఉన్నారు. రాష్ట్రంలో కరవు అనే మాట వినపడకూడదు, భూమినే

గోదావరి నది గట్టుకు గండి పడలేదు… నది పాయలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారి మాత్రమే దెబ్బతింది…

Navya Media
*సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న వార్తలలో నిజం లేదు.. *ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ

తెలుగు సినిమా అభివృద్ధికి చంద్రబాబు ప్రణాళిక

Navya Media
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి ఎన్ . చంద్ర బాబు నాయుడు నేడు స్పష్టం

మంత్రి దుర్గేష్ తో కెఎస్. రామారావు సమావేశం

Navya Media
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను నిర్మాత కె .ఎస్ . రామారావు అభినందించారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు బాబు నాయుడు గారి

నటుడు శర్వానంద్ రాబోయే చిత్రం ‘మనమే’ 40 కోట్లు రికవరీ చేయాలా?

navyamedia
ఈ సమ్మర్‌లో చాలా సినిమాలు మంచి ఓపెనింగ్స్ సాధించడంలో విఫలమవడంతో, యువ నటుడు శర్వానంద్ చేతిలో ఒక కఠినమైన పని ఉంది మరియు అతను ఒక రకమైన