telugu navyamedia

అమిత్ షా

నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర

ఇస్లాంలో ఆత్మాహుతి నిషిద్ధం, అమాయకులను చంపడం ఘోరమైన పాపం: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

navyamedia
ఆత్మాహుతి దాడిని “అమరత్వం”గా అభివర్ణిస్తూ ఢిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్ ఉన్-నబీ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో

అమిత్‌ షా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
భారతీయ జనతా పార్టీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ గణేశ్ నిమజ్జన వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు

navyamedia
హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్ నిమజ్జనానికి కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నరు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించే కార్యక్రమానికి

రాజకీయాలతో సంబంధం లేని బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతోంది: కిషన్ రెడ్డి

navyamedia
కేంద్ర ప్రభుత్వం కీలక రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు సహా పదవిలో ఉన్న ఏ రాజకీయ

నేడు ఎన్డీఏ పక్షా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు

navyamedia
ఎన్డీఏ పక్షాలన్నీ మద్దతుగా నిలవగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు

ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ: విపక్షాలపై అమిత్ షా విరుచుకుపాటు

navyamedia
లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ తీవ్ర రచ్చకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను విపక్షాలు పదేపదే అడ్డుకోవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేయనున్నారు

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. తన పర్యటన సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్,

నిజామాబాద్‌లో పసుపు బోర్డు స్థాపన: నాలుగు దశాబ్దాల కలను నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వం

navyamedia
దశాబ్దాల పోరాటం తర్వాత నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కల ఎట్టకేలకు సాకారం అయింది. నిజామాబాద్ పసుపు రైతులు దాదాపు 40 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం

రేపు నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాని ప్రారంభించనున్న హోం శాఖ మంత్రి అమిత్ షా

navyamedia
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం నిజామాబాద్‌‌లో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్

పాక్ సైన్యం ప్రజల నివాసాలపై జరిపిన దాడుల నుంచి కోలుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించింది

navyamedia
జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనను వెంటనే అమలు పరుస్తూ 2060 ఇళ్లకు సంబంధించి రూ.

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు: ఎంపీ ధర్మపురి అరవింద్

navyamedia
నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. సోమవారం