telugu navyamedia

అమిత్ షా

అమెరికా తో ట్రేడ్ డీల్ అంశంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా

navyamedia
అమెరికా తో ట్రేడ్ డీల్ అంశంపై .కేంద్రం రైతులకు, ద్రోహం చేస్తోందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. రాహుల్ అబద్ధాలు

ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షా తో సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వీటితో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకారం

ఈరోజు సాయంత్రం ఢిల్లీకి పర్యటనకు వెళ్ళనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా

పశ్చిమ బెంగాల్‌ ఆనందపూర్ గోదాములోని అగ్నిప్రమాదం మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతి వల్లే జరిగింది: హోం మంత్రి అమిత్ షా

navyamedia
పశ్చిమ బెంగాల్‌లోని ఆనందపూర్ వద్ద గోదాముల్లో జరిగిన భయంకర అగ్నిప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతి

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సమావేశమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

navyamedia
“గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా జీతో ఆయన నివాసంలో అర్థవంతమైన సమావేశం జరిపాను. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సమస్యలపై, ప్రజా మరియు పరిపాలనా ప్రాముఖ్యత

తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ భారీ వ్యూహరచన చేస్తోంది

navyamedia
తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో

అజిత్ పవార్ దుర్మరణంపై పలువురు రాజకీయ నాయకలు, ప్రముఖులు సంతాపం తెలిపారు

navyamedia
బారామతి విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ఫోన్ లో మాట్లాడిన మోదీ, అమిత్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన

తెలంగాణలో సుమారు 40 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు

navyamedia
ఈరోజు తెలంగాణలో సుమారు 40 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర స్థాయి కీలక నేతలతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో భేటీ అయిన మంత్రి నారా లోకేష్

navyamedia
న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర

నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న నారా లోకేశ్

navyamedia
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ‘మొంథా’ తుపాను సృష్టించిన నష్టంపై కేంద్ర మంత్రులతో వారు కీలక సమావేశంలో

నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర