telugu navyamedia

తెలంగాణ వార్తలు

కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు: వన్ టు వన్ విచారణ కొనసాగుతోంది

navyamedia
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు – కేసీఆర్‍ ను విచారిస్తున్న కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ – ఆరోగ్యం సరిగాలేదని కమిషన్‍కు తెలిపిన కేసీఆర్ –

ఖమ్మం మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

navyamedia
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు బానోత్ మదన్ లాల్ గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మదన్

రాష్ట్ర పరిస్థితులపై గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారితో భేటీ అయ్యారు. పరిశ్రమలు,

సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడాలి: సీఎం రేవంత్

Navya Media
అర్హులైన ప్రతి ఒక్కరికీ గ్రామాల్లోని వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలని, అర్హులైన లబ్ధిదారులెవరినీ వదిలిపెట్టకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అనర్హులకు పథకాలు

విజయవంతమైన దావోస్ టూర్… హైదరాబాద్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి

Navya Media
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నాయకులు,

సమాజ నిర్మాణంలో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ పాత్ర ప్రశంసనీయం: మంత్రి పొన్నం

Navya Media
రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 60 శాతం మంది విద్యార్థుల భవితవ్యం ప్రైవేట్ స్కూల్స్ లోనే… ట్రస్మా సభ భారీ సక్సెస్… భారీ ఎత్తున తరలివచ్చిన కరస్పాండెంట్లు… సమాజ

ఈ ఇద్దరూ మార్గదర్శకులే : కె .ఎస్ .రామారావు

Navya Media
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ దినదిన ప్రవర్ధమానమవుతూ ఇంత అభివృద్ధి చెందిందంటే అందుకు ముఖ్య కారకులు పద్మశ్రీ డివిఎస్ రాజు గారు , డాక్టర్ కె .ఎల్ .నారాయణ

చర్లపల్లి రైల్వే టర్మినల్ వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ..

Navya Media
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వందల కోట్ల రూపాయిలతో ప్రారంభించిన ఈ టెర్మినల్ ఎన్నో

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులుగా సాదుల మధుసూదన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్. రమేష్ రావు కోశాధికారిగా పి రాఘవేందర్ రెడ్డిలు భారీ మెజార్టీతో ఎన్నిక

Navya Media
ట్రస్మా రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా అంబర్ పేట ప్రగతివిద్యానికేతన్  హైస్కూల్ చైర్మన్ సాధుల మధుసూదన్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. సాదుల మధుసూదన్ కు 2220 ఓట్లు పోల్

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో జూన్ 7న 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేత

Navya Media
జూన్ 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. పటాన్‌చెరు, ఆర్‌సి పురం, అశోక్‌నగర్, లింగంపల్లి, చందానగర్,

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Navya Media
ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే నైరుతి రుతుపవనాలు సోమవారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించడంతో వేసవి కాలం ముగింపును సూచిస్తుంది. సాధారణంగా జూన్ రెండో

విద్యావేత్త చుక్కా రామయ్యను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

Navya Media
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారు. రామయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో గురువారం సాయంత్రం విద్యానగర్‌లోని ఆయన