దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారితో భేటీ అయ్యారు. పరిశ్రమలు,
అర్హులైన ప్రతి ఒక్కరికీ గ్రామాల్లోని వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలని, అర్హులైన లబ్ధిదారులెవరినీ వదిలిపెట్టకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. అనర్హులకు పథకాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్జీఐఏ) చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నాయకులు,
రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 60 శాతం మంది విద్యార్థుల భవితవ్యం ప్రైవేట్ స్కూల్స్ లోనే… ట్రస్మా సభ భారీ సక్సెస్… భారీ ఎత్తున తరలివచ్చిన కరస్పాండెంట్లు… సమాజ
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వందల కోట్ల రూపాయిలతో ప్రారంభించిన ఈ టెర్మినల్ ఎన్నో
ట్రస్మా రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా అంబర్ పేట ప్రగతివిద్యానికేతన్ హైస్కూల్ చైర్మన్ సాధుల మధుసూదన్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. సాదుల మధుసూదన్ కు 2220 ఓట్లు పోల్
ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే నైరుతి రుతుపవనాలు సోమవారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించడంతో వేసవి కాలం ముగింపును సూచిస్తుంది. సాధారణంగా జూన్ రెండో
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రామయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో గురువారం సాయంత్రం విద్యానగర్లోని ఆయన