ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే నైరుతి రుతుపవనాలు సోమవారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించడంతో వేసవి కాలం ముగింపును సూచిస్తుంది. సాధారణంగా జూన్ రెండో
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రామయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో గురువారం సాయంత్రం విద్యానగర్లోని ఆయన
తెలంగాణ రాష్ర్ట అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ బొమ్మను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుండటంపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు
వరంగల్ ఓటర్ల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ను గ్లోబల్ సిటీగా మారుస్తామని హామీ
బీఆర్ఎస్ పార్టీ నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ
ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పెద్దపల్లి ఎంపీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరియు ఆదిలాబాద్,