లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమలలోని తొమ్మిది పెద్ద హోటల్ (కాంటీన్)లలో ఒకటైన, కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ ను
తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటారు. రాత్రి తిరుమలలోని వకుళా మాత అతిథి గృహంలో ఆయన బస చేస్తారు. శుక్రవారం
తిరుమలలో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ-తెలంగాణ సంబంధాలపై మాట్లాడారు. ఏపీలో
ప్రముఖ నటుడు రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా శ్రీమతి రాధా సురేష్ సమర్పణలో స్వశ్రీ క్రియేషన్స్- వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్స్ పై యువ
పవిత్రమైన తిరుమలలో బుధవారం సాయంత్రం వేంకటేశ్వర స్వామి వార్షిక తెప్పోత్సవం వైభవంగా ప్రారంభమైంది. కొండ పుణ్యక్షేత్రం సమీపంలోని శ్రీవారి పుష్కరిణిలో అత్యద్భుతమైన తేలోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా