telugu navyamedia

తెలంగాణ వార్తలు

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు..!

vimala p
తెలంగాణ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు హైదరాబాద్‌ వాటర్‌బోర్డు శుభవార్త చెప్పింది. వాటర్‌బోర్డులో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు పెరిగాయి. రాష్ట్ర లేబర్‌ కమిషన్‌ అదేశాలతో పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా

బీజేపీ నేత కిషన్‌రెడ్డికి మాతృవియోగం

vimala p
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి గంగాపురం ఆండాలమ్మ (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె

కారులో చెలరేగిన మంటలు..ప్రయాణీకులు సురక్షితం

vimala p
సికింద్రాబాద్ బొయిన్‎పల్లి డైరీఫాం రోడ్డులో ఓ కారు మంటల్లో చిక్కుకుంది. డైరీఫార్మ్ నుండి సుచిత్ర వెళ్తున్నస్విఫ్ట్ కారులో ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. టీఎస్10 యూబీ3647

ఇంటర్ ఫలితాల్లో మరో కోణం ..అర్హత లేకున్నా గ్లోబెరినాకు పనులు!

vimala p
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా తీవ్రతరం అవుతున్ననేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంబంధిత ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఫలితాల్లో జరిగిన తప్పిదాల పై

తెలంగాణ : బస్టాండ్ నుండే… బస్సు దొంగిలిన్చుకెళ్లారు..

vimala p
హైదరాబాద్ లో టీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు చోరీకి గురికావడం కలకలం రేపుతోంది. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిన ఈ ఘటన వెనుక వివరాల్లోకి వెళితే,

సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం.. బస్టాండులో ఆర్టీసీ బస్సు మాయం!

vimala p
టీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు హైదరాబాద్ లో చోరీకి గురైంది. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిన ఈ ఘటన హైదరాబాద్ సీబీఎస్ లో చోటుచేసుకొంది. వివరాల్లోకి

తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికలు : జనసేన గుర్తు మార్పు.. గ్లాస్ కాదు, బ్యాట్ ..

vimala p
జనసేన పార్టీ సింబల్ కు సంబంధించి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక మార్పు జరిగింది. జెడ్పీ టీసీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తునే కేటాయించినప్పటికీ, ఎంపీటీసీ

కాంట్రాక్టు ఉద్యోగుల.. జీతాలు పెంపు..

vimala p
తెలంగాణ వాటర్‌బోర్డులో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు పెరిగాయి. రాష్ట్ర లేబర్‌ కమిషన్‌ అదేశాలతో పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వెరియబుల్‌ డీఏ పెంచుతున్నట్లు వాటర్‌ బోర్డు పీ

విద్యార్థుల భవిష్యత్తుపై .. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం .. : పవన్

vimala p
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చడం దారుణమని విమర్శించారు. ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది

మొత్తం 23మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.. గవర్నర్ కు లేఖ : రేవంత్

vimala p
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాకినాడ జేఎన్టీయూ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన అర్హత లేని గ్లోబరీనా సంస్థకు డేటా సేకరణ కాంట్రాక్ట్ అప్పగించారని పేర్కొన్నారు.

ఇంటర్ విదార్థులకు .. ఉచిత .. రీవెరిఫికేషన్.. : కేసీఆర్

vimala p
సీఎం కేసీఆర్ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా నిరసనలు తీవ్రతరం అవుతున్ననేపథ్యంలో విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్

ఇంటర్ బోర్డు వివాదంపై కేసీఆర్ సమీక్ష

vimala p
తెలంగాణ ఇంటర్ బోర్డు వివాదంపై సీఎం కేసీఆర్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం నాడు కార్యాలయంలో సంబధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్