కేంద్రం ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాలు ఇద్దరు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలకు అర్జున అవార్డులు
కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటించింది. 2024 ఏడాదికి గాను గొప్ప ప్రదర్శనలు కనబరిచిన నలుగురు క్రీడాకారులను
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ ను ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ – 2025’ వరించింది. ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా
వినేశ్ ఫోగాట్ అప్పీల్ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అంగీకరించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాలపై మళ్లీ ఆశలు చిగురించాయి. 50 కేజీల
మంగళవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్ లో వినేష్ ఫోగట్ సెమీఫైనల్కు చేరుకుంది. 7-5తో ఉక్రెయిన్కు చెందిన మూడుసార్లు
ఒలింపిక్స్ ఫైనల్ కు నీరజ్ చోప్రా క్వాలిఫై క్వాలిఫికేషన్ రౌండ్ లో నీరజ్ చోప్రా విజయం. క్వాలిఫికేషన్ రౌండ్లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి