telugu navyamedia

క్రీడలు

ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్‌: బీసీసీఐ

navyamedia
ఇంగ్లాండ్ టూర్కు టీమ్‌ ని బీసీసీఐ ప్రకటించింది. సెలక్షన్ కమిటీ జట్టు పగ్గాలను 25 ఏళ్ల యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ కు అప్పగించింది. టెస్టుల్లో భారత్‌

నీరజ్ చోప్రా కు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. నీరజ్ తన

జాతీయ క్రీడా పురస్కారాల్లో అర్జున అవార్డు కు యర్రాజి జ్యోతి, జివాంజి దీప్తి తెలుగు తేజాలు ఎంపికయ్యారు

navyamedia
కేంద్రం ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాలు ఇద్దరు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలకు అర్జున అవార్డులు

2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులకు ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

navyamedia
కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటించింది. 2024 ఏడాదికి గాను గొప్ప ప్రదర్శనలు కనబరిచిన నలుగురు క్రీడాకారులను

ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత జెస్సీరాజ్ కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు

navyamedia
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ ను ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ – 2025’ వరించింది. ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా

పారిస్ పారాలింపిక్స్ 2024 మహిళల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఈవెంట్‌ లో అవని లేఖరా బంగారు పతకం, మోనా అగర్వాల్ కాంస్యం సాధించారు.

navyamedia
శుక్రవారం పారిస్ 2024 పారాలింపిక్స్‌లో అవనీ లేఖరా మరియు మోనా అగర్వాల్ వరుసగా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో స్వర్ణం మరియు

పారిస్ ఒలింపిక్స్ 2024 లో అత్యుత్తమ “నైతిక విలువలు” ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు.

Navya Media
కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు,  ముందు గీతను చూసి రేసు చరమ గీత అనుకుని ఆగిపోయాడు. భాష రాదు కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని

వినేశ్‌ ఫోగాట్‌కు స్వల్ప ఊరట.. సిల్వర్ మెడల్ పై చిగురించిన ఆశలు!

Navya Media
వినేశ్‌ ఫోగాట్‌ అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అంగీకరించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాలపై మళ్లీ ఆశలు చిగురించాయి. 50 కేజీల

పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ లో రజత పతకం సాధించిన వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు: స్పందించిన ప్రధాని మోదీ

navyamedia
భారత్కు ఊహించని షాక్ 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్కు  దూసుకెళ్లిన  వినేష్ ఫోగట్‌ పై 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున వేటు పడింది. పోటీ

పారిస్ ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్

navyamedia
మంగళవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌ లో వినేష్ ఫోగట్ సెమీఫైనల్కు చేరుకుంది. 7-5తో ఉక్రెయిన్కు చెందిన మూడుసార్లు

జావెలిన్ త్రోలో ఫైనల్స్‌ చేరిన నీరజ్ చోప్రా.

Navya Media
ఒలింపిక్స్ ఫైనల్ కు నీరజ్ చోప్రా క్వాలిఫై క్వాలిఫికేషన్ రౌండ్ లో నీరజ్ చోప్రా విజయం. క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి

పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న స్వప్నిల్ కుసాలే.

navyamedia
పారిస్ ఒలింపిక్స్‌ లో భారత్కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.