telugu navyamedia

రాజకీయ

రేపు పాట్నాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరు కానున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సాయంత్ర బీహార్ వెళ్ళనున్నారు. రేపు పాట్నాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఆ

మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

navyamedia
మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ,

మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా? బొత్సపై నారా లోకేష్ ఆగ్రహం

navyamedia
మహిళలను గౌరవించడమే తమకు నేర్పారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నిండు సభలో తన తల్లిని అవమానించినప్పుడు మీకు ఈ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భారీ విరాళం సమర్పించిన తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

navyamedia
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేడు భారీ విరాళం సమర్పించారు. సుమారు రూ.60 లక్షల

‘ఒకే నగరం-ఒకటే సంబరం’ విజయవాడ ఉత్సవ్‌ కు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేశ్‌

navyamedia
‘ఒకే నగరం-ఒకటే సంబరం’ అనే నినాదంతో విజయవాడ ఉత్సవ్‌ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్లను జూన్ చివరినాటికి లబ్ధిదారులకు అప్పగిస్తాము: మంత్రి పొంగూరు నారాయణ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. టిడ్కో ఇళ్లపై నిన్న శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు

పీవోకే తనకు తానే భారత్ లో భాగమని ప్రకటించుకునే రోజు దగ్గర్లోనే ఉంది: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

navyamedia
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) స్వాధీనంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ లో కలిపేసుకోవడానికి ప్రత్యేకంగా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌ను అహ్వానించిన మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభా కార్యక్రమాలకు

కార్మికుల పని గంటల పెంపు బిల్లు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స సత్యనారాయణ

navyamedia
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు

రేవంత్ రెడ్డి సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు: మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం

navyamedia
పేదల ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడే ఎందుకు కూల్చివేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్

గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుంటున్నాము: హైడ్రా కమిషనర్ రంగనాథ్

navyamedia
హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణ కూల్చివేతలు హైడ్రా చేపట్టింది. దేవేంద్రనగర్, బాలయ్యనగర్, హబీబ్‌నగర్‌లోని మూడు నాలుగేళ్లలోనే వేల కోట్ల విలువైన వందల

తెలంగాణ మంత్రి సీతక్క రిక్వెస్ట్‌ తో కొత్తగూడ మండల కేంద్రంలో ని రోడ్ల విస్తరణకు రేవంత్ సర్కార్ రూ.12 కోట్లు కేటాయించింది

navyamedia
రేవంత్ సర్కార్ మంత్రి సీతక్క చేసిన రిక్వెస్ట్‌ని మన్నించి ఆ ప్రాంతంలో రోడ్లను వెడల్పు చేసేందుకు రూ.12 కోట్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి