telugu navyamedia

రాజకీయ

బతుకమ్మ పండుగ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో మూడు దేశాల లో పరియటించనున్న కల్వకుంట్ల కవిత

navyamedia
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మూడు దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఖతార్,

నేటి నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక విచారణ ప్రారంభించిన సీబీఐ

navyamedia
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ (CBI) అధికారులు నేడు ప్రాథమిక విచారణను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల

నేడు చెన్నై వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకి బయలుదేరి

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు

navyamedia
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ దంపతులతో కలిసి నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని

టెక్నాలజీ వాడి పౌర సరఫరాల వ్యవస్థను పారదర్శకత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది: మంత్రి నాదెండ్ల మనోహర్

navyamedia
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు. పౌర సరఫరాల వ్యవస్థలో లోపాలను

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి: రామచందర్ రావు

navyamedia
నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌ను వీడి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్

రాష్ట్రంలో చేనేతరంగ అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేస్తున్నాము: మంత్రి నారా లోకేశ్‌

navyamedia
రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు. పాఠశాల యూనిఫాంల తయారీ ఆర్డర్లలో కొంత శాతాన్ని చేనేత సహకార సంఘాలకు

కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారులు సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు చేపట్టిన పవన్ కల్యాణ్

navyamedia
కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమై తమ

వైసీపీ ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన

భారత్ తమ పక్షానే ఉందని స్పష్టం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ

navyamedia
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారత్‌ను నిందించలేమని, ఆ దేశం చాలావరకు

శాసనమండలి లో మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ తీర్మానానికి మద్దతు ప్రకటించింన వైసీపీ

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో మంగళవారం వైద్యా, ఆరోగ్య శాఖ పై చర్చ జరిగింది.