telugu navyamedia

రాజకీయ

వరద నీటితో మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్‌, ప్రయాణికుల రక్షణ చర్యలకు అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

navyamedia
హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన

హైదరాబాద్ నగరానికి కొత్త పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు

navyamedia
తెలంగాణ పోలీస్ యంత్రాంగంలో ప్రభుత్వం భారీ స్థాయిలో మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న 23 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ తో పొత్తు కు సిద్ధం: అసదుద్దీన్ ఒవైసీ

navyamedia
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.

శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిన ఏపీ కి చెందిన నలుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరుకోనున్నారు: సానా సతీష్

navyamedia
శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీలంక నుంచి భారత్‌కు వారు చేరుకోనున్నారు. అనంతరం వారిని

పవన్ కల్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను: మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. దీనిపై రాష్ట్ర ఐటీ,

బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100% సుంకం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

navyamedia
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం ప్రకటించారు. అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100% సుంకం (టారిఫ్‌) విధించబోతున్నట్టు

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించిన కె. చంద్రశేఖర్ రావు

navyamedia
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బిఆర్ఎస్ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి

ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియా ఆస్తుల జప్తును ఖరారు చేస్తూ అడ్జుకేటింగ్ అథారిటీ తుది నిర్ణయం ప్రకటించింది

navyamedia
వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.793 కోట్ల విలువైన

సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

navyamedia
ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర

చిరంజీవిని జగన్ అవమానించారు అనడం వరకూ వాస్తవమే: నందమూరి బాలకృష్ణ

navyamedia
అసెంబ్లీలో ఇవాళ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైరయ్యారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవ్వరూ అడగలేదన్నారు. జగన్ హయాంలో

ఈ ఏడాది ఏపీ రాష్ట్రంలో నేరాల శాతం తగ్గాయి: హోంమంత్రి అనిత

navyamedia
ఏపీ శాసనసభలో శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ  గతంలో పోలీసులను అతిగా ఉపయోగించండం జరిగిందని దానికి నిదర్శనమే 151 నుంచి

తిరుమల ఆలయం జనసమూహ నిర్వహణ మరియు భద్రత కోసం AI- ఆధారిత కమాండ్ సెంటర్‌ను ప్రారంభించింది

navyamedia
ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే యాత్రా స్థలంగా పరిగణించబడే తిరుమల ఆలయంలో AI-ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు.