telugu navyamedia

రాజకీయ

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. రూ.

రేపు ఓలా, ఉబెర్‌, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె

navyamedia
రేపు ఓలా, ఉబెర్‌, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె దేశవ్యాప్త సమ్మెకు వివిధ కార్మిక సంఘాల పిలుపు, కనీస ఛార్జీల కోసం డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె చేయనున్నారు. రేపు

జగన్ పర్యటనలో జాతీయరహదారికి అడ్డంగా నిల్చుని వైసీపీ కార్యకర్తల వీరంగం

navyamedia
జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తల వీరంగం. జోగి రమేష్ నివాసానికి వెళ్లే మార్గంలో దారి పొడవునా బైక్ స్టంట్లు గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే మార్గంలో వైసీపీ

కలుగట్లలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందిం చిన సీఎం చంద్రబాబు

navyamedia
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం, కలుగట్లలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. అంతకముందు

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పని చేస్తా: తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర

navyamedia
తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ సీఎంవో ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు. తితిదే ఈవోగా ఆయన శుక్రవారం

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం జ్యూరీ కమిటీ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది

navyamedia
జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2025 వరకు సర్టిఫై చేయబడిన విడుదలైన చిత్రాలకు నియమాలు మరియు నిబంధనల ప్రకారం, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA),

‘నీరు-ప్రగతి-జలహారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్లను పరిశీలించారు. అనంతరం నీటి వినియోగదారుల సంఘాలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతీ జలాశయం నిండాలి

సాలూరు మండలం లోని మహా లొద్ద జలపాతాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

navyamedia
సహజసిద్ధమైన సౌందర్యాలకు కేరాఫ్ అడ్రస్ మన్యం ప్రాంతమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. జలపాతాల ఖిల్లా మన్యం జిల్లా అని కితాబిచ్చారు. జిల్లాలో

ఆంధ్రప్రదేశ్‌ కు 6-లేన్ల ఎక్స్‌టర్నల్ మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ రహదారి నిర్మాణానికి ఆమోదం: మంత్రి నితిన్ గడ్కరీ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోర్టుకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు రూ. 573.77 కోట్ల వ్యయంతో 6-లేన్ల ఎక్స్‌టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ

కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
వరంగల్ – కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  బృహత్ ప్రణాళికను ప్రకటించారు. ఈ రెండు పట్టణాలకు ఔటర్ రింగ్‌ రోడ్లను పూర్తి

గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో తలసరి ఆదాయం 12 శాతం పెరిగింది: చింతకాయల విజయ్

navyamedia
దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో సుమారు 25.3 శాతంతో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని, పెట్టుబడుల ఆకర్షణలో ముంబయి, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా అధిగమించిందని విజయ్

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ