నాగబాబు ఇటీవల గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం వద ధర్మం
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ లాక్ డౌన్ వేళ చిక్కుల్లో పడింది. తాజాగా ఆమెకు లీగల్ నోటీసులు అందినట్టు తెలుస్తోంది. డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో ఈ
కరోనా మహమ్మారి రావడంతో రోజువారి వేతనంపై నెట్టుకొచ్చే ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఒక్కపూట తిండి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఇక వలస కార్మికుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా
కరోనా ప్రభావం సినిమా వాళ్లపై కూడా చాలా పడింది. లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్లకు బ్రేక్ పడటంతో చాలా మంది కారెక్టర్ ఆర్టిస్ట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా
డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. చెన్నైలోని మనలిలోఈ ఘటన చోటుచేసుకొంది. ఓ సంస్థలో పనిచేస్తున్న బాధితుడు లాక్డౌన్ కారణంగా దాదాపు
లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు మొదలైనప్పటికీ, దాదాపు రెండు నెలలు షూటింగ్లు నిలిచిపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం ఏర్పడింది.