గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఢిల్లీలో జరిగిన
విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి నేడు ఢిల్లీలో ఎంఓయుపై సంతకాలు
ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ సుమారు రూ.9 వేల కోట్ల తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు ఒక్క రూపాయికి భూమి ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే, నేడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభా కార్యక్రమాలకు
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో రూ.4,600 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు న్యూయార్క్ టైమ్స్
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) ఉద్యోగాలను భర్తీ
DRDO కాలేజీ విద్యార్థుల కోసం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించబోతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కెరీర్ను కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, సైన్స్