telugu navyamedia

G20

కట్టుదిట్టమైన భద్రత మధ్య నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 టూరిజం సమావేశం

navyamedia
గత రెండు సమావేశాలతో పోలిస్తే మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో విదేశీ ప్రతినిధులు అత్యధికంగా పాల్గొంటారని జి20 చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా ఆదివారం తెలిపారు.