telugu navyamedia

CBN

మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌ను అహ్వానించిన మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభా కార్యక్రమాలకు

రాష్ట్రంలోని 42 వేల ప్రభుత్వ పాఠశాల ముందు ‘నో అడ్మిషన్స్’ బోర్డును చూడటమే నా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

navyamedia
రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు ‘నో అడ్మిషన్స్’ బోర్డును చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

గ్రంథాలయాల అభివృద్ధిపై టార్గెట్ పెట్టుకుని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ప్రారంభిస్తాం: మంత్రి నారా లోకేశ్

navyamedia
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధిపై శాసనసభ సభ్యులు మండలి బుద్ద ప్రసాద్ ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి

ప్రపంచ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత కీలక పాత్ర పోషిస్తోంది: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ప్రపంచ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి నలుగురు భారతీయ ఐటీ నిపుణుల్లో ఒకరు మన రాష్ట్రానికి చెందినవారే ఉండటం గర్వకారణమని ముఖ్యమంత్రి

స్వర్ణ్ నారావారిపల్లి ప్రాజెక్టుకు స్కోచ్ గోల్డెన్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు

navyamedia
స్వర్ణ్ నారావారిపల్లి ప్రాజెక్టుకు స్కోచ్ గోల్డెన్ అవార్డు రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. “స్వర్ణ్ నారావారిపల్లి ప్రాజెక్టు

వ్యవసాయ రంగంపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగనుంది: ముఖ్యమంత్రి చంద్రాబాబు

navyamedia
నేడు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రాబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, ఎక్సైజ్ శాఖ చట్టసవరణ బిల్లులను మంత్రులు డోలా శ్రీ బాల

పలనాడు-మాచర్ల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

navyamedia
పలనాడు-మాచర్ల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. పలనాడు జిల్లాలో తలసరి ఆదాయం తక్కువ ఉంది. అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల, గురజాలను అభివృద్ధి చేస్తాం. జల్

వినుకొండలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

navyamedia
    వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆస్పత్రి ఆవరణలో చెత్త ఊడ్చిన జీవీ ఆంజనేయులు. పారిశుద్ధ్య కార్మికుల

దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల రోజువారీ పని గంటలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్న ఏపీ ప్రభుత్వం

navyamedia
ఏపీలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజువారీ పని గంటలను పెంచుతూ, మహిళలకు

రాష్ట్రంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునే విషయంలో ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకునేది లేదు: పవన్ కల్యాణ్

navyamedia
రాష్ట్రంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునే విషయంలో ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకోబోమని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ

వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల వల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

navyamedia
ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోనని ప్రకటించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ పేరుతో నిర్వహించే పలు