రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా నలుగురు మృతి చెందిన ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ శాసనసభలో ఈ విషయంపై ప్రకటన చేశారు.
“గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు ప్రతి గ్రామ పంచాయతీకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఆ దిశలో ఒక
ఆంధ్రప్రదేశ్లో గత వైకాపా ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ రేట్ 6 శాతం తగ్గిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈరోజు అసెంబ్లీలో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా ‘జాబ్ క్యాలెండర్’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సదస్సుకు హాజరయ్యారు. ఏఐ రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వాన్ని వహిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈరోజు న్యూఢిల్లీలో
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026″లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్ ల కొరత పై బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్
ప్రజా సమస్యలు గాలికొదిలేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం.. పాకులాడటమే వైసీపీ ప్రధాన అజెండా. తాము చేసిన పాపాలు ఎదుటివారిపైకి నెట్టి.. తప్పుడు ప్రచారం చేయటం వైసీపీకి
సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తాం, కేంద్రంతో కూడా సంప్రదిస్తామని రాష్ట్ర
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (ఫిబ్రవరి 2026 నాటి సమావేశాల్లో) అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) అంశంపై మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ