telugu navyamedia

CBN

దగా, మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్: మంత్రి నిమ్మల రామానాయుడు

navyamedia
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనను “దగా, మోసాలకు బ్రాండ్ అంబాసిడర్” అని అభివర్ణించారు.

కల్తీ పాల కారణంగా మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం: సీఎం చంద్రబాబు

navyamedia
రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా నలుగురు మృతి చెందిన ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ‌ శాసనసభలో ఈ విషయంపై ప్రకటన చేశారు.

గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ ప్రాజెక్టుపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కీలక ఒప్పందం

navyamedia
“గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు ప్రతి గ్రామ పంచాయతీకి బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఆ దిశలో ఒక

ఆంధ్రప్రదేశ్‌లో గత వైకాపా ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ రేట్ 6 శాతం తగ్గింది: హోం మంత్రి వంగలపూడి అనిత

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గత వైకాపా  ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ రేట్ 6 శాతం తగ్గిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈరోజు అసెంబ్లీలో వెల్లడించారు.

2026 మార్చ్ నెలలో రానున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా ‘జాబ్ క్యాలెండర్’

డీప్-టెక్ లీడర్‌గా ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం కై చేసుకోబోయే ఒప్పందాలపై ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సదస్సుకు హాజరయ్యారు. ఏఐ రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వాన్ని వహిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈరోజు న్యూఢిల్లీలో

హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసినందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: మంత్రి కందుల దుర్గేష్

navyamedia
ఏపీ శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాల ప్రదర్శన మరియు అవి కింద పడిన ఉదంతంపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడు ఢిల్లీలో జరుగుతున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026″లో పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026″లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

navyamedia
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్ ల కొరత పై బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్

తనకు తాను స్వాతంత్య్ర సమరయోధుడిలా అంబటి రాంబాబు ఫీల్ అవ్వటం దౌర్భాగ్యం: కొల్లు రవీంద్ర

navyamedia
ప్రజా సమస్యలు గాలికొదిలేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం.. పాకులాడటమే వైసీపీ ప్రధాన అజెండా. తాము చేసిన పాపాలు ఎదుటివారిపైకి నెట్టి.. తప్పుడు ప్రచారం చేయటం వైసీపీకి

సమగ్రశిక్ష సిబ్బంది జీతాల పెంపుదలపై కేంద్రంతో సంప్రదిస్తాము: మంత్రి నారా లోకేష్

navyamedia
సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తాం, కేంద్రంతో కూడా సంప్రదిస్తామని రాష్ట్ర

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పై మంత్రి పొంగూరు నారాయణ వివరణ

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (ఫిబ్రవరి 2026 నాటి సమావేశాల్లో) అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) అంశంపై మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ