ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటించిన దర్శకుడు వర్మ మరోసారి విజయవాడలోని పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడతానంటూ
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి అన్నిరకాలుగా సహకారం ఉంటుందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ కాలేజీలోనే బీకామ్ చదువుకున్నాడని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యం తెలిపింది. 1991-94 మధ్యకాలంలో దేశంలోనే
ఈనెల 29వ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవీన్పట్నాయక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికల్లో నవీన్ నేతృత్వంలోని బిజూ
దేశవ్యాప్తంగా దాదాపు రెండున్నర నెలలుగా అమలులో ఉన్న సార్వత్రిక ఎన్నికల కోడ్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. మార్చి 18న లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
30న ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల 23