telugu navyamedia

ఆంధ్ర వార్తలు

అక్కడ సీనియర్ డ్రైవర్లే బోటును నడుపగల్గుతారు!

vimala p
తూర్పు గోదావరి జిల్లా కచులూరు సమీపంలో గోదావరిలో టూరిస్ట్ బోటు ప్రమాదానికి పలురకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి కారణం గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటం, బోటు

బోటు ప్రమాదంలో బయటపడ్డ వారి వివరాలు

vimala p
పాపికొండలు టూర్ లో గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటు ప్రమాదం నుంచి పలువురు పర్యాటకులు ప్రాణాలతో బయటపడ్డారు. తమ కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలంటూ

గోదావరిలో లాంచీ తిరిగేందుకు అనుమతి లేదు: మంత్రి అవంతి

vimala p
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండల టూర్‌కు బయలుదేరిన టూరిజం బోట్ నీట మునిగిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి

లాంచీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం

vimala p
పాపికొండల టూర్‌కు బయలుదేరిన టూరిజం బోట్ నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా

బోటు ప్రమాదంలో గల్లంతైన 12 మంది మృతదేహాల వెలికితీత

vimala p
పాపికొండల టూర్‌కు బయలుదేరిన ఓ టూరిజం బోట్ తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్

గోదావరిలో లాంచీ మునక పై హోం మంత్రి ఆరా

vimala p
గోదావరిలో లాంచీ మునక ఘటనపై ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత ఆరా తీశారు. ఈ ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించామని

బాబు అవినీతి పాలనపై ఒక్క పుస్తకం అయినా వేశారా?: అంబటి

vimala p
వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ విడుదల చేసిన పుస్తకం పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో

ప్యాకేజీలు తీసుకుని పవన్ చంద్రబాబుకు పనిచేస్తున్నారు: రోజా 

vimala p
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భవన్

టూరిజం బోటు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

vimala p
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో 61 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిజం బోటు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయింది.టన చోటుచేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ అధినేత

గోదావరిలో బోటు మునకపై వివరాలు తెలుసుకున్న జగన్

vimala p
 ఓ టూరిజం బోటు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు.

తూర్పుగోదావరి : .. పడవప్రమాదంలో .. 40 మంది మృతి..

vimala p
జిల్లాలోని దేవీపట్నంలో విషాదం, కచ్చులూరు సమీపంలో పర్యటక బోటు మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 61 మంది పర్యటకులు ఉన్నట్లు సమాచారం. పాపికొండలు టూర్‌కు వెళుతుండగా ఈ

తిరుమల : … వృద్దులకు .. ఉచిత దర్శనం..

vimala p
తిరుమలలో శ్రీవారి దర్శనం 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇందుకు ఉదయం 10