భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి జూన్ 6న కోల్కతాలో కువైట్తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్
ఏపీలో ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగాయి. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చాక మునుపెన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ తదితర శాఖల అధికారులతో ముఖ్యమంత్రి గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. గత ఏడాది రాష్ట్రంలో వచ్చిన ఆదాయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన
స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ జూన్ 30 నుంచి జూలై 13
సమ్మర్ సీజన్లో భారీ బడ్జెట్ సినిమా విడుదలలు లేకుండా, సినిమా హాళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం దిగువకు పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టపోతున్నాయి.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కపిల్ సిబల్కు 1,066 ఓట్లు రాగా, ప్రదీప్ రాయ్కు 689 ఓట్లు వచ్చాయి. కపిల్
ఎన్నికల ఉత్సాహం తగ్గుముఖం పట్టడంతో, త్వరలో జరగబోయే ఎన్నికల ఫలితాలు దగ్గరయ్యే వరకు తాత్కాలికంగానైనా, క్రమంగా సినిమా రంగంపైకి దృష్టి మళ్లుతుంది. ఈ పరివర్తన మధ్య, అన్ని
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సందేహాలకు ప్రధాని ఈ సమాధానం ఇచ్చారు. విపక్షాల వాదనను ఆయన ఖండించారు. గతంలో 50-60 ఏళ్ల పాటు ఎన్నికల సంఘంలో
ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ… పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై నటుడు నరేశ్ తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పందించారు. తాను ఊహించినట్లుగానే
IIITH యొక్క సమ్మర్ ప్రోగ్రామ్ ప్రోడక్ట్ మేనేజర్లు, డెవ్ మేనేజర్లు/ఆర్కిటెక్ట్లు, ఔత్సాహిక ఉత్పత్తి మేనేజర్లు మరియు స్టార్టప్ వ్యవస్థాపకులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్