అందరూ అనుకున్నట్లే ఐదు రాష్ట్రాల్ల ఎన్నికల్లో ఎక్కువ హడావుడి ఉంటే.. తమిళనాడు ఎన్నికల్లో మాత్రం సందడి కనిపిస్తోంది. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్ కేంద్రాల్లో
ఈరోజు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు.