హిందువులకు ఉగాది ముఖ్యమైన పర్వదినం. ఏటా చైత్ర మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉగాదితోనే హిందువుల పండగలు ప్రారంభమవుతాయి. పండుగ
తెలుగు సంవత్సరాది ఉగాది పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో