జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని హైదరాబాదులో అరెస్ట్ చేసి అనంతపురం తరలించడం తెలిసిందే. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. మీడియా సమావేశంలో
కరోనా వైరస్ సహజ సిద్ధంగా పుట్టింది కాదని, అది వుహాన్ ల్యాబ్లో పురుడు పోసుకుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు
వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైద్రాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని మంత్రి సందర్శించారు. దాడి ఘటనపై
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి పయనమయ్యారు. ఎయిర్ పోర్టు ముఖద్వారం వద్దే చంద్రబాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది నిలిపివేశారు. ఆయనను సాధారణ వ్యక్తిలాగా