రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వెల్లడించింది. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది బోనస్గా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే పరిసర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరిగేవారిపై రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించింది..
భారతీయ రైల్వే శాఖ మరోసారి భారీగా ఉద్యోగ భర్తీ చేపట్టడానికి సిద్ధం అయ్యింది. ఈ నోటిఫికేషన్ రెండు దఫాలుగా విడుదల చేస్తున్నారు. మొత్తం 2.50 లక్షల ఉద్యోగాల
రైల్వే ఇటీవల ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఎటువంటి సమస్య తలెత్తినా కూడా క్షణాలలో దానికి పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది.