హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులను కాపుకాచి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా విచక్షణా రహితంగా దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.. వామన్ రావు సతీమణి కారులోనే మృతి చెందగా, వామన్
దశబ్దాలు పోరాడి వచ్చిన తెలంగాణకు ఇటువంటి సీఎం రావటం మన దురదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఓయూలో చదవలేదని భాదగా వుంది..కానీ యూనివర్శిటీ గురించి బాగా చదివానన్నారు. భావ స్వేచ్చ యూనివర్శిటీలో
తెలంగాణ ప్రభుత్వపై మరోసారి భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో నీటిపారుదల, వ్యవసాయ రంగాలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో పంటనష్టం జరిగిందని.. కానీ ఇప్పటి వరకు