ఏపీలో ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగాయి. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చాక మునుపెన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో
ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ… పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై నటుడు నరేశ్ తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పందించారు. తాను ఊహించినట్లుగానే
ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. గురువారం విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద ఉన్న ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం జగన్..
తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ కృషి ఎనలేనిది’ అని కొనియాడారు. ఇక
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనలను గమనించిన జిల్లా యంత్రాంగం రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల సమక్షంలో
(సురేష్..9948546286) అభ్యర్థుల్లో స్మశాన వైరాగ్యం.. ఊళ్ళలో స్మశాన నిశ్శబ్దం..! నిన్నటి వరకు ఓటోఓటో అన్న ఆటోలు.. ఇప్పుడు బేరాల్లేక ఓ మూల పడున్నాయి.. మైకులు.. మళ్లీ వినాయక
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 24 నుంచి జూన్ 3
రేపటి నుంచి ఏపీ ఈ ఏపీసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ గురువారం (మే
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు కూడా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. జిల్లాలో 144
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో పోలింగ్ సందర్భంగా ఓటరుపై చేయిచేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల