వైఎస్ వివేకా హత్య కేసులో.. పరమేశ్వర్రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొమ్మా పరమేశ్వర్రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరమేశ్వర్ రెడ్డిని మంగళవారం పోలీసులు పులివెందుల సివిల్ జడ్జి కోర్టులో