telugu navyamedia

Vizag Gas Leak Chandrababu Modi

గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు జరిపించాలి: మోదీకి చంద్రబాబు లేఖ

vimala p
విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.