telugu navyamedia

uttam kumarreddy

హైద్రాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారు..కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

Vasishta Reddy
ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఎంఎస్ మక్తా, సీబీఐ కాలనీలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించిన ఉత్తమ్…భాదితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.