telugu navyamedia

TSRTC Karimnagar MP Bandi Sanjay

డెడ్‌లైన్‌ విధించినా కార్మికులు తొణక లేదు: ఎంపీ బండి సంజయ్‌

vimala p
 కేసీఆర్‌ ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించినా ఆర్టీసీ కార్మికులు తొణక లేదని కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.